ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. సామూహిక అత్యాచారం చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రధాన నిందితుడికి గ్రామస్తులు షాకిచ్చారు.
మహిళలపై దాడులకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నప్పటికి జరిగే ఘోరాలు మాత్రం ఆగడం లేదు. మణిపూర్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన అల్లరిమూక ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.