ఏపీలో ఎన్నికలకు మరి కొన్నినెలల సమయం మాత్రమే ఉంది. రానున్న ఎన్నికల్లో గెలుపు కోపం టీడీపీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ఇక తాజాగా మహానాడు వేదికగా మిని మేనిఫెస్టోని విడుదల చేసింది. ఆ వివరాలు..
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. మహిళల కోసమే ప్రత్యేకమైన పథకాలు మ్యానిఫెస్టోలో పొందుపరుస్తున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగానే ఓ పార్టీ మహిళలకు పెద్ద పీట వేస్తూ మ్యానిఫెస్టోను రూపొందించింది. అందులో పలు హామీలను గుప్పించింది. ఇంతకు ఆ పార్టీ ఏంటంటే..?
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ మరోసారి అధికారం దక్కిచుకునేందుకు భారీ హామీలతో మేనిఫెస్టో ప్రవేశపెట్టింది. ఈసారి మేనిఫెస్టోలో రైతులకు పెద్దపీట వేసినట్లు తెలుస్తుంది. ఇదివరకు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సాగుచట్టాలు, రైతుల పైకి మంత్రి కారు ఎక్కించడం వంటి మచ్చలను మేనిఫెస్టోతో మాపుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. రైతులకు ప్రాధాన్యతనిస్తూ యూపీ సంకల్ప్ పత్ర్ పేరుతో కేంద్రమంత్రి అమిత్ షా, యోగి ఆదిత్యానాథ్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ప్రస్తుత ఎన్నికలలో రైతులు, మహిళల ఓటర్లను టార్గెట్ చేసి హామీలు […]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోరు రోజు రోజుకు కాస్త రసవత్తరంగా మారుతోంది. ఇక ఎట్టకేలకు ఇద్దరి మధ్యే జరగనున్న మా ఎన్నికలపై కాస్త ఆసక్తి నెలకొంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఇద్దరూ తమ తమ ప్యానెల్ తో పాటు సినీ ప్రముఖలను కలుస్తూ వారి నుంచి మద్దతు కూడా గట్టుకుంటున్నారు. ఇక ఎన్నికలకు సమయం కూడా కాస్త తక్కువే ఉండటంతో మా ఎన్నికలపై ఎన్నడు లేనంతగా హీరాహోరిగా సాగనుందని పరిస్థితులను చూస్తే అర్ధమవుతోంది. అయితే […]