ఈ మద్య కొంతమంది చిన్న విషయాలకే మనోవేదనకు గురి అవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు పరీక్షలు రాసిన తర్వాత ఫలితాలు వచ్చే సమయంలో పడే టెన్షన్ మామూలుగా ఉండదు. కొంతమంది ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే తల్లిదండ్రులకు ముఖం చూపించలేక క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పపడుతుంటారు.
టికెట్ లేకుండా రైలు ప్రయాణం నేరం. ఈ విషయం తెలిసి కూడా ఇద్దరు యువకులు రైలు ఎక్కడమే కాదూ.. టికెట్ అడిగినందుకు టికెట్ కలెక్టర్ (టీసీ)పై రుబాబు చేశారు. అతడితో గొడవకు దిగారు. ఇది వివాదం ముదిరి ముదిరి చివరకు దాడి చేసుకునేంత వరకు వెళ్లింది.
ఈ మద్య పలు చోట్ల రైలు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కొన్ని మానవ తప్పిదాల వల్ల అయితే మరికొన్ని సాంకేతిక లోపాలు సంబవించడం ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి. లోకో పైలెట్స్ సమస్యలను సకాలంలో గుర్తించడం వల్ల ప్రమాదాలు తప్పుతున్నాయి.