దేశానికి అన్నం పెట్టే రైతుకు మొండి చేయి ఎదురౌతుంది. ఆరు గాలం పండించిన పంటకు సరైన ధర రాక, అప్పుల భారాన్ని మోయలేక ఉరికి వేలాడుతున్నారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు సైతం పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. తాజాగా రైతులను కించపరిచేలా మంత్రి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది.
మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) నాయకుడు ధనంజయ్ ముండే అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోవడంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆ విషయం గురించి తెలుసకున్న మహరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వెంటనే హాస్పిటల్ కి చేరుకొని ధనంజయ్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్.. ధనంజయ్ ముండే కి ఎలాంటి ప్రాణాపాయం లేదని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే […]