ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహం ఏర్పాటు కాబోతున్నది. విగ్రహ ఏర్పాటుకు సంబంధించి కేంద్రమంత్రి అమిత్ షా శంకుస్థాపన చేశారు. దీంతో రామభక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కంగనా రౌనత్ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం రేపుతుంటారు. అది ఇండస్ట్రీ అయినా.. ఏ ఇతరం అంశమైనా తనదైన శైలిలో స్పదిస్తుంటారు. ఇప్పుడు దేశమంతా వారణాసిలోని జ్ఞానవాపి మసీదు అంశం హాట్ టాపిక్ గా కొనసాగుతుంది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు నీటి కుండంలో శివలింగం బయట పడడంతో ఈ రగడ మొదలైంది. అక్కడ ఎప్పటి నుంచో హిందూ మహిళలు పూజలు చేసేవారని హిందువులు వాదిస్తున్న విషయం తెలిసిందే. ఈ […]