ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసి.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే విభజన సందర్భంగా.. పదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని.. నాటి ప్రదాని మంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించారు. కానీ తర్వాత అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలో అధికారం వేరే వారి చేతుల్లోకి వెళ్లింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పక్కకు పెట్టి.. ప్యాకేజీ ప్రకటించింది. అయితే రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆలోచించే నేతలు […]
న్యూ ఢిల్లీ- ఆంధ్రప్రదేశ్ నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి వైపీసీ ఎంపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవిత్రమైన పార్లమెంటులో సభ్యసమాజం తలదించుకునేలా తనపై వైసీపీ ఎంపీలు బూతు మాటలతో రెచ్చిపోయారని రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. లోక్ సభలో తనను కొందరు వైసీపీ ఎంపీలు లం** కొ** అంటూ పచ్చి బూతులు తిట్టారని రఘురామ కృష్ణరాజు ఆవేధన వ్యక్తం చేశారు. ఈ బూతు మాటలకు అర్థం ఏంటని పార్లమెంటులో ఉన్న ఇతర రాష్ట్రాల ఎంపీలు కూడా […]