ప్రస్తుతం టీమిండియా విండీస్ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్ తర్వాత ఐర్లాండ్ తో టీ 20 లు ఆడాల్సి ఉంది. ఈ జట్టుకి మాజీ తెలుగు క్రికెటర్ లక్ష్మణ్ హెడ్ కోచ్ గా వెళ్లనున్నట్లు సమాచారం.
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా ఉన్న సమయంలో సౌరవ్ గంగూలీ ఎంత డేరింగ్ డెసిషన్స్ తీసుకునేవారో అందరికీ తేలింసిందే. దాదా దూకుడు వల్లే ఇండియన్ క్రికెట్ జట్టు దృక్పధం మారింది. ఇక ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా రాయల్ బెంగాల్ టైగర్ ఇలాంటి దూకుడే చూపిస్తన్నాడు. ఇందులో భాగంగానే చరిత్రలో తొలి సారిగా ఒక ప్రయోగం చేయబోతుంది బీసీసీఐ. టీమ్ ఇండియా టెస్టు జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగానే.., పరిమిత ఓవర్ల స్పెషలిస్టులతో కూడిన మరో […]