అతడో టీచర్. పిల్లలకు పాఠాలు చెప్పాలి. ఒకవేళ వాళ్లు ఏమైనా తప్పు చేస్తే కొడతానని చిన్నగా భయపెట్టాలి కానీ అసలు చేయని తప్పుకు పిల్లల్ని చితక్కొట్టాడు. దీంతో అతడిపై కేసు నమోదైంది.
గుంటూరు- కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు.. దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఆనందయ్య ఆయుర్వేద ఔషధం కరోనా కు బాగా పనిచేస్తుందని, ఐసీయూలో ఉన్న కరోనా రోగులు కూడా ఆనందయ్య మందు తీసుకోగానే లేచి కూర్చుంటున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇంకేముంది కరోనా రోగులంతా ఆనందయ్య మందు కోసం ఎగడబడటం, ఆ తరువాత అది కాస్త వివాదం కావడం, అటు నుంచి ఆనందయ్య కనిపించకుండా పోవడం చకచకా జరిగిపోయాయి. ఇక […]