డ్రగ్స్ కేసుకు సంబంధించిన మీడియా తన ఫోటోలు పెట్టి వార్తలు రాయటంపై నటి జ్యోతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.
టాలీవుడ్ పరిశ్రమలో డ్రగ్స్ వివాదాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. గతంలో డ్రగ్స్ కేసు ఎంతటి కలకలం సృష్టించిందో అందరికి తెలుసు. టాలీవుడ్ టాప్ హీరోస్, డైరెక్టర్, హీరోయిన్ ఈ కేసులో విచారణ కూడా ఎదుర్కొన్నారు.