తెలుగు దేశం లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. తెలంగాణ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే..
టీడీపి మాజీ నేత, మాజీ ఎమ్మెల్యే కొత్త కోట దయాకర్ రెడ్డి తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్ను మూశారు. దయాకర్ రెడ్డి 1958లో మహాబూబ్ నగర్ జిల్లాలోని పర్కపురం గ్రామంలో జన్మించారు