జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో దొొంగలు పడిన విషయం అందరికీ తెలిసిందే. కొంత మంది వ్యక్తులు గత నెల 23న ఆలయంలోకి చొరబడి లక్షలు విలువ చేసే ఆభరణాలను దొంగిలించారు. అయితే ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు.
దొంగలకు దేవుడు, గుడి అనే భయం కూడా లేకుండా పోతుంది. దర్జాగా ఆలయాల్లోనే చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భారీ చోరీ చోటు చేసుకుంది. ఆ వివరాలు..
దేశంలో అతిపెద్ద హనుమాన్ క్షేత్రంగా కొండగట్టు అంజన్న ఆలయం. రూ.600కోట్లతో సుమారు 850 ఎకరాల్లో కొండగట్టు ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్.