కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 స్థానాలకు గాను 135 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందగా, బీజెపీకి 66 సీట్లు మాత్రమే దక్కాయి. సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి. డీకే శివకుమార్కు ఉప ముఖ్యమంత్రి పోస్టుతో పాటు కీలక పదవులు కట్టబెట్టారు. అయితే మంత్రి వర్గ విస్తరణ..
కర్నాటక ఎన్నికల ఫలితాలు అందర్నీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎగ్జిట్ పోల్స్ సహా రాజకీయ విశ్లేషకులు ఊహించిన దాని కంటే కాంగ్రెస్ ఎక్కువ మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. అయితే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం వెనుక ఒక కీలక వ్యక్తి ఉన్నారు.
ఓటు విలువ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి తెలుసు. కానీ ఆ ఓటు హక్కు వినియోగించుకోవాలంటే బద్ధకం. ఇది తెలియక చేస్తున్నారేమో ఆనాడకి కాదు, అన్నీ తెలిసినవాళ్లు, విద్యావంతులు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. అలాంటి వారందరికీ ఈ నవవధువే ఆదర్శం..