ఓ తండ్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న కూతురిపై కన్నేశాడు. అంతేకాకుండా ఎవరూ లేని టైమ్ చూసి ఏదో చేయాలని అనుకున్నాడు. కానీ, చివరికి ఏదో జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
మేడ్చల్ జిల్లాలోని గత రెండు మూడు రోజుల నుంచి బీటెక్ చదువుతున్న యువతి కనిపించకుండాపోయిన విషయం తెలిసిందే. అయితే మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించి ఇన్ స్టాగ్రామ్ సాయంతో మహారాష్ట్రలో ఉన్నట్లు తేల్చారు. ఈ వార్తతో ఆ యువతి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అసలు విషయం ఏంటంటే? మేడ్చల్ జిల్లా కండ్లకోయలో వర్షిణి అనే యువతి స్థానికంగా ఓ ఇంజనీర్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. అయితే రెండు రోజుల క్రితం […]