దేశంలో అనేక జీవనదులున్నాయి. ఈ నదులే భారత దేశ సస్యశ్యామలానికి కారణం. ఎత్తైన కొండల నుండి నీరు జాలువారు, వాగులు, వంకల నుండి ప్రవహించి, మైదాన ప్రాంతాలకు చేరి నదిగా మారుతుంది. అక్కడ నుండి ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తుంది.
మానవాళికి జన్మస్థానంగా భావించి పార్వతీదేవి యోనిని కోలిచే ప్రత్యేక ఆలయం అది. అక్కడి అమ్మవారి విగ్రహానికి సాధారణ స్త్రీలకు కలిగే రుతుస్రావం కలుగుతుంది. అది కూడా ప్రతి నెలలో మూడు రోజులు. ఇలాంటి ఎన్నో విశిష్టతలు కలిగిన కామాఖ్యదేవీ ఆలయం గురించి మీ కోసం.. ఆదిపార శక్తి కామాఖ్యదేవిగా అస్సాం రాష్ట్రంలోని గుహాటిలో కోలువైఉంది. ఇక్కడ యోని రూపంలో కోలువై ఉన్న దేవతను కామాఖ్య అని, కామరూపిణి అని పిలుస్తారు. దుష్టులను శిక్షించే త్రిపురభైరవిగా ఆనందంగా ఉన్నప్పుడు […]