చదువు పూర్తయ్యాక ఉద్యోగాలు రావడం.. జీతాలు పొందడం అన్నది కామన్. అదే చదువుతూనే ఆదాయం పొందొచ్చు అంటే ఎంత బాగుంటుందో కదా! ప్యాకెట్ మనీ కోసం ఇంట్లో వారిపై ఆధార పడక్కర్లేదు. పైగా సంపాదించే అలవాటు విద్యార్ధి దశ నుంచే మొదలవుతుంది. ఇప్పటివరకు ఇలాంటి అవకాశం డిగ్రీ, పీజీ వంటి పైచదువులు చదివిన వారికే ఉన్నా.. ఇకపై ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఆ అవకాశం కలగనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం.. […]
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లోని 3.5 లక్షల మంది విద్యార్థులకు త్వరలో ఇంటర్న్షిప్ ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం లింక్డ్ఇన్ సౌజన్యముతో ఈ ఇంటర్న్షిప్ చేపడుతోంది. అక్టోబర్ 1నుంచి ఈ ఇంటర్న్షిప్ ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ కే హేమచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మండలి కార్యాలయంలో అధికారులతో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఐటీ సలహాదారుడు శ్రీనాథ్ దేవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింక్డ్ ఇన్ వల్ల కలిగే లాభాలను చర్చించారు. మండలి అభివృద్ధి […]