ఇప్పటికే పదుల సంఖ్యలో అవార్డులు గెలుచుకున్న 'బలగం' ఖాతాలో మరో రెండు ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చి చేరాయి. ఈసారి ఆ ఇద్దరికీ ఈ పురస్కారాలు దక్కడం విశేషం.
తెలుగు ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన శివ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించిన జేడీ చక్రవర్తి తర్వాత మని, గులాబీ, వన్ బై టూ లాంటి చిత్రాలతో హీరోగా మారారు. దర్శకుడిగా, హీరో, విలన్ గా తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందాడు.