స్కూల్ , కాలేజీ, స్టేట్ ఫస్ట్ వచ్చిన వారికి కటౌట్స్ కడుతుంటారు. అలానే వివిధ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించిన వారికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. ఓ వ్యక్తికి మాత్రం 35 శాతం తో ఇంటర్ పాసైనందుకు ఫ్లైక్సీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం స్థానికంగా ఈ కటౌట్ హాట్ టాపిక్ గా మారింది.
ఏపీలో టెన్త్, ఇంటర్ విద్యార్థుల కోసం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పాల్ నిరసన దీక్షకు దిగారు. సీఎం జగన్ పరీక్షలు రద్దు చేస్తానని చేప్పే వరకూ దీక్ష కొనసాగిస్తానని ఆయన తెలిపారు. 35 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తాను అన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీక్ష మాత్రమే కాదు టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని […]