టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ బయోపిక్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. 'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ దీని గురించి మాట్లాడాడు. ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ని కేంద్రమంత్రి అమిత్ షా ఘనంగా సన్మానించారు. పక్కనే ఉన్న చిరు పుత్రోత్సాహంతో తెగ మురిసిపోయారు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇంతకీ ఎందుకోసం కలిశారో తెలుసా?
'ఆర్ఆర్ఆర్' మూవీకి ఆస్కార్ రావడంతో ఫుల్ జోష్ లో ఉన్న హీరో రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం లభించింది. ఏకంగా ప్రధాని మోదీతో స్టేజీ షేర్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. అలానే ఇదే ఈవెంట్ లో చరణ్ ని ఘనంగా సన్మానించబోతున్నట్లు తెలుస్తోంది.