ప్రతి ఇంట్లో గొడవలు జరగడం సహజం. కానీ కుటుంబ కలహాలు ప్రాణాలు తీసేంతవరకు దారి తీస్తున్నాయి. భార్యాభర్తల మధ్య, తల్లికొడుకు మధ్య, తండ్రికొడుకుల మధ్య ఇలా గొడవలు జరిగి క్షణికావేశంలో ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో విషాదం చోటు చేసుకుంది.