ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులపై జరిగే దురాగతాలు ఆగడం లేదు. ఇతర దేశాల్లో తెలుగు విద్యార్థులపై దాడులకు పాల్పడుతున్నారు. దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్కు చెందిన తేజస్విని అనే అమ్మాయిపై కత్తితో దాడి చేసి చంపాడు ఓ దుండగుడు. మరో అమ్మాయి తీవ్రంగా గాయపడింది.
ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా కేజీయఫ్ కి సీక్వెల్ గా వచ్చిన కేజీయఫ్ 2 బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ‘కె.జి.యఫ్ చాప్టర్2’ మూవీ ఏప్రిల్ 14న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లను రాబడుతోంది. దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కేజీయఫ్ 2 మానియా నడుస్తుంది. ఇప్పటికే వెయ్యికోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే దిశగా ముందుకు సాగుతుంది. 2018 […]