తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బలగం సినిమా చిత్రీకరణ జరిగిన ఇంటి యజమాని పలు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంటిని షూటింగ్ కోసం నెలన్నర రోజులు ఇచ్చామని, కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు 2 గ్రామ సచివాలయం మూతపడింది. అద్దె చెల్లించలేదని యజమాని తాళం వేశారు. ఉదయాన్నే డ్యూటీకి వచ్చిన ఉద్యోగులు చేసేదేమీ లేక ఆ సచివాలయం బయటే కుర్చీలేసుకుని కూర్చున్నారు. గత ఆరు నెలలుగా అద్దె చెల్లించాలని ఎంతగా అడుగుతున్నా.. అధికారుల్లో ఏ మాత్రం మార్పు లేకపోవడం విసుగెత్తిన ఇంటి ఓనర్ ఏకంగా గ్రామ సచివాలయానికే తాళం వేశాడు. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు 2 గ్రామ సచివాలయం […]