నేటి కాలంలో సోషల్ మీడియా వాడకం విస్తృతంగా ఉంది. ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. ఈ సామాజిక మాధ్యమాల వలన లాభనష్టాలు రెండు ఉన్నాయి. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఒకప్పుడు ఆ ప్రాంతం వారికి మాత్రమే తెలిసేది. కానీ నేడు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ వలన చాలా మంది పడుతున్న కష్టాలు బయటి ప్రపంచానికి తెలిసి పరిష్కారం లభిస్తుంది. అలానే ఓ […]
త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ (63), ఆయన భార్య మధులిక సహా 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని నీలగిరి జిల్లా కన్నూర్ సమీపంలో కూలిన ఘటనలో 13 మంది దుర్మణం పాలయిన ఘటన యావత్ భారతాన్ని కన్నీటిపర్యంతం చేసింది. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా కురుబకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయి తేజ(29) దుర్మరణం పాలయ్యారు. సాయి తేజ.. సీడీఎస్ బిపిన్ రావత్కు వ్యక్తిగత భద్రతా అధికారిగా సాయితేజ్ విధులు […]