ఈ కాలంలో మనుషుల మద్య అనుబంధాలన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయని ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. డబ్బు కోసం ఐనవాళ్లను కూడా చూడకుండా దేనికైనా తెగబడుతున్నారు. తల్లిదండ్రులను అనాథలుగా వదిలివేస్తున్నారు.
ఆ రోజు రాత్రి ఆ మహిళ, ఆమె కుమారుడు ఇద్దరూ తిని నిద్రలోకి జారుకున్నారు. ఉదయం 8 గంటలకు ఆమె కుమారుడు నిద్రలేచాడు. ఇక ఎప్పటిలాగే ఆ బాలుడు బయటకు వెళ్లి తన స్నేహితులతో పాటు కలిసి ఆడుకున్నాడు. అలా రెండు రాత్రులు గడిచిపోయింది. ఇక తల్లి చనిపోయిన విషయం తెలియని కుమారుడు ఏం చేశాడో తెలుసా?