జూబ్లీహిల్స్లోని ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్లో మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో బోర్డ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన కొన్ని కీలక నిర్ణయాలను వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. వివిధ పథకాలతో అన్ని వర్గాల ప్రజల అభివృద్థికి కృషి చేస్తున్నారు. తాజాగా ఆ కుటుంబాలకు సీఎం గుడ్ న్యూస్ చెప్పారు