మన ఇండియాలో క్రికెట్కున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మ్యాచ్ వీక్షించడం కోసం ఎంత దూరమైన వెళ్తారు అభిమానులు. ఇక టిక్కెట్ల కోసం పడిగాపులు కాస్తారు. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. హైదరాబాద్ వేదికగా ఈ నెల 25న జరగనున్న ఇండియా, ఆస్ట్రేలియా ఆఖరి టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకం తీవ్ర గందరగోళానికి దారితీసింది. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్లో టీ20 టికెట్లు అమ్మకం నిర్వహించిన సంగతి తెలిసిందే. టిక్కెట్లు దక్కించుకోవడానికి వేల సంఖ్యలో పరిమితికి […]
మన హైదరాబాద్ లో భారత్-ఆస్ట్రేలియా టీ20.. మూడేళ్ల తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్ అనేసరికి.. తెలుగు క్రికెట్ అభిమానులు తెగ సంబరపడిపోయారు. టికెట్ కొనేద్దాం… స్టేడియంలో మ్యాచ్ చూసేద్దాం.. మొబైల్లో స్టేటస్ పెట్టేద్దాం.. ఛాన్సు దొరికితే ఎవరైనా క్రికెటర్లతో ఫొటో దిగేద్దాం.. ఇలా ఫ్యాన్స్ చాలా ఊహించేసుకున్నారు. కట్ చేస్తే ఫొటో కాదు కదా కనీసం టికెట్ కూడా దొరికే పరిస్థితి కనిపించడం లేదు. దీనంతటికి కారణం ఏంటా అని ఆలోచిస్తే… అప్పుడు అర్ధమైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ […]
హైదరాబాద్ బేగంపేట్ పీఎస్లో హెచ్సీఏ అంబుడ్స్మెన్పై అజారుద్దీన్ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి సస్పెండైన ముగ్గురు వ్యక్తులు తనను, జింఖానా గ్రౌండ్స్లోని హెచ్సీఏ కార్యాలయ సిబ్బందిని బెదిరిస్తున్నారంటూ టీమిండియా మాజీ సారథి, హెచ్సీఏ చీఫ్ మహమ్మద్ అజారుద్దీన్ బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెచ్సీఏలో ఇటీవల జరిగిన గొడవల అనంతరం విజయానంద్, నరేష్ శర్మతోపాటు మరొకరు సస్పెండ్ అయ్యారు. కాగా, అంబుడ్స్మెన్, అజారుద్దీన్ మధ్య కొద్దిరోజులుగా వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై […]