దిల్లీపై గుజరాత్ గెలిచేసింది. ఈ సీజన్ లో రెండో విక్టరీ నమోదు చేసింది. కానీ ఇదే మ్యాచులో ఓ షాకింగ్ సంఘటన జరిగింది. ఇద్దరు ఆటగాళ్లు గ్రౌండ్ లో ఒకరినొకరు బలంగా గుద్దుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
దిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు గుడ్ న్యూస్. యాక్సిడెంట్ లో గాయపడిన పంత్.. గ్రౌండ్ లోకి వచ్చేందుకు రెడీ అయిపోయాడు. కానీ అలా జరిగితేనే ఇది సాధ్యమవుతుంది. ఇంతకీ ఏంటా విషయం?