దగ్గుబాటి వంశం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో కన్నా తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోగా ఎదుగుతాడని భావించిన ఆ వ్యక్తి.. ఆ తర్వాత తెరమరుగయ్యాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే..
YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రానైట్ పరిశ్రమల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం మరో ఎన్నికల వాగ్ధానాన్ని అమలు చేశారు. రాష్ట్రంలోని చిన్న తరహా గ్రానైట్ పరిశ్రమలకు గుడ్ న్యూస్ చెప్పారు. చిన్న తరహా గ్రానైట్ పరిశ్రమలకు సంబంధించి విద్యుత్ వినియోగంపై యూనిట్కు 2 రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్న తరహా గ్రానైట్ పరిశ్రమలను ప్రోత్సహించటానికి సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, సీఎం […]