రోడ్డు ప్రమాదల కారణంగా ఎన్నో కుటుంబాలు ఆధారాలను కోల్పోతున్నాయి. నిర్లక్ష్యం, అతివేగం, మద్య తాగి వాహనం నడపడం వంటి ఇతర కారణాలతో రోడ్డు ప్రమాదాలు ఎక్కవగా జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. అయినా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుని అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
నిత్యం అనేక రకాల ప్రమాదాలు చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాము. ఈ ప్రమాదాలకు కారణాలు ఏమైనప్పటికి చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే అప్పుడప్పుడు తృటిలో భారీ ప్రమాదాల నుంచి ప్రాణలతో బయటపడిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి ఘటనలు చూసినప్పుడు ఒళ్లు గగ్గురు పుడుతుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. గాఢ నిద్రలో ఉన్న ఓ కుటుంబ ఇంటిపై భారీ గ్రానైట్ రాయి పడింది. పెను శబ్ధం రావడంతో ఉల్కికి పడిలేచిన […]