ఆంధ్రప్రదేశ్లోని జగన్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కోసం పలు పథకాలు రచించింది.అనేక పథకాలను లబ్దిదారులకు అందజేస్తూనే ఉంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు అండగా నిలుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది.
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠామకంగా చేపట్టిన ‘దళిత బంధు’ పథకం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవం సందర్భంగా శాలపల్లి వేదికపై భారతరత్న అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రాం చిత్రపటాలకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు పొందినా.. ప్రభుత్వ పథకాలు అన్నీ కొనసాగుతూనే ఉంటాయన్నారు. అందరికీ రేషన్ కార్డులు, నెల నెలా బియ్యం, పింఛన్లు కొనసాగుతాయ్. మీరు సంపాదించి గొప్పవాళ్లు అయ్యేదాకా పథకాలు అన్నీ కొనసాగుతాయని భరోసా ఇచ్చారు. దళిత బంధు డబ్బుతో […]