దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూ ఉంది. అతి వేగంగా వస్తున్న వాహనాలు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకులు చనిపోతున్నారు.
టీ20 వరల్డ్ కప్2022 లో భాగంగా గాయాల కారణంగా వరుసగా స్టార్ క్రికెటర్లు ఒక్కొక్కరుగా టోర్నీ నుంచి దూరం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దేశాల క్రికెటర్లు గాయాల బారిన పడి సతమతమవుతున్న తరుణంలో.. మరో స్టార్ క్రికెటర్ గాయం కారణంగా ఆస్పత్రి పాలైయ్యాడు. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ జోస్ ఇంగ్లీస్ గోల్ఫ్ ఆడుతుండగా ప్రమాదానికి గురైయ్యాడు. ఈ క్రమంలోనే అతడి చేతికి గాయం కావడంతో అతడిని సిడ్ని లోని హస్పిటల్లో అడ్మిట్ చేశారు. అతడి […]