ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ‘అసని’ తుపాను ప్రభావంతో అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరప్రాంత ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. తుపాను కాస్త బలహీన పడినప్పటికీ కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతూనే ఉంది. మొదట మచిలీపట్నం వద్ద తీరందాటుతుంది అని భావించినా ఆ తర్వాత శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కకుండా దిశ మార్చుకుని నర్సాపురం వైపు తీరందాటేలా కనిపిస్తోంది. ప్రస్తుతానికి గంటకు 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో […]
అసనీ తుఫాన్ ఎఫెక్ట్ తో శ్రీకాకుళం జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవుకు రథంలాంటిది ఒకటి కొట్టుకు వచ్చింది. ఇది బంగారు వర్ణంతో దగ దగ మెరిసిపోతుంది. దీన్ని చూసేందుకు అక్కడ జనాలు తరలివచ్చారు. ఇలాంటి రథాన్ని తాము ఎప్పుడూ చూడలేదని.. ఇదే మొదటి సారి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు చుట్టుపక్కల ప్రజలు. ఇది ఎక్కడ నుంచి తరలి వచ్చింది..ఇది ఏకాలం నాటిది అని రక రకాల చర్చలు […]