2011 ప్రపంచ కప్ గెలవడంలో కెప్టెన్ ధోనితో పాటు.. ఆటగాళ్లందరూ సమిష్టిగా రాణించారు. ఇక ఈ విజయంలో కోచ్ గ్యారీ కిర్ స్టెన్ పాత్ర ఎంతైనా ఉంది. కానీ సెహ్వాగ్ మాత్రం అతనేం చేయలేదు మా వలనే అతనికి పేరొచ్చింది అని షాకింగ్ కామెంట్స్ చేసాడు.
సచిన్ టెండూల్కర్తో పాటు టీమ్ మొత్తం చాలా నిరాశలో మునిగిపోయి ఉంది. భారత జట్టులో చాలా టాలెంట్ ఉంది. కానీ.. అది ప్రపంచాన్ని ఓడించే ఒక జట్టుగా మార్చడమే కోచ్గా తన ప్రధాన కర్తవ్యంగా నేను భావించాను. అలాగే సచిన్తో మాట్లాడి..