ఇళ్లు అద్దెకు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు పోలీసులు. మరి ఇంతకు ఏం జరిగింది.. పోలీసులు ఎందుకు ఇలా హెచ్చరికలు జారీ చేస్తున్నారో తెలియాలంటే ఇది చదవాల్సిందే.
గంజాయి స్మగ్లింగ్ కేసులో హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అక్రమంగా గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడిన ఓ వ్యక్తికి 20 ఏళ్లు జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించింది. రెండేళ్ల క్రితం 1,427 కిలోల గంజాయి సరఫరా చేస్తూ పంతంగి టోల్ ప్లాజా వద్ద నదీమ్(25) అనే వ్యక్తి డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ(DRI) అధికారులకు పట్టుబడ్డాడు. ఆ పట్టుబడిన గంజాయి విలువ రూ.3.56 కోట్ల పైనే ఉంటుంది. కొద్ది రోజుల క్రితం […]