ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విస్తరించి ఉన్న హిమాలయాల్లో ‘త్రిశూల్’ పర్వతం భారతదేశంలోని ఎత్తైన పర్వతాల్లో ఒకటి. 5 వేల మీటర్ల ఎత్తులో ఉండే రూప్కుండ్ సరస్సులో మొదటిసారిగా 1956లో 500 అస్థిపంజరాలను గుర్తించారు. 2005 నుంచి సీసీఎంబీ సంస్థ తన పరిశోధనలు ప్రారంభించింది. సీసీఎంబీ మాజీ డైరెక్టర్ లాల్జీసింగ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఆధారాల కోసం అన్వేషణ ప్రారంభించారు. సుదీర్ఘ పరిశోధనల తర్వాత తుది నివేదిక బయటపెట్టారు. అయితే ఇటీవల లాల్జీ సింగ్ మరణించగా అతడి బృందం అంతర్జాతీయ […]
కొవిడ్ రోగులు, వారి కుటుంబ సభ్యులు ఒకే టాయిలెట్ వినియోగించడం మంచిది కాదు. ఒక వేళ తప్పదు అనుకుంటే ఆ టాయిలెట్కి ఎగ్జాస్ట్ ఫ్యాన్ తప్పనిసరి. దీంతో పాటు ఫ్లష్ చేసే ముందు టాయిలెట్ సీట్ను మూసివేయాలి. టాయిలెట్ సీట్పై వైరస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించే ముందు తప్పకుండా శుభ్రంచేయాలి. అంతేకాదు కొవిడ్ రోగి టాయిలెట్ ఉపయోగించిన తర్వాత దాన్ని క్లీన్ చేసేందుకు డిసిన్ఫెక్టెంట్లను ఉపయోగించాలి. ఫ్లషింగ్ టాయిలెట్ వినియోగించి నీటిని వదిలినప్పుడు […]