విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.. ప్రజల్లోనే కాక రాజకీయ వర్గాల్లో కూడా హీట్ పెంచింది. ఇక తాజాగా ఈ వ్యవహారంలోకి తెలంగాణ ప్రభుత్వం ఎంట్రీ ఇవ్వడంతో.. పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఈ క్రమంలో తాజాగా కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
Viral Video: కేంద్ర స్టీల్ శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే కొద్దిరోజుల క్రితం సియోనీనుంచి మండ్లాకు రోడ్డుపై వెళుతున్నారు. ఓ చోట రోడ్డు పక్కన ఆయనకు ఓ మొక్క జొన్న కంకులు అమ్మే కొట్టం కనిపించింది. ఆయనకు కంకుల్ని తినాలనిపించి తన కాన్వాయ్ని ఆపారు. కారులోంచి స్వయంగా కిందకు దిగి మొక్క జొన్న కంకులు అమ్మే వ్యక్తి దగ్గరకు వెళ్లారు. ‘నాకో మూడు కంకులు కావాలి’ అని అడిగారు. ఆ వ్యక్తి సరేనని ఓ […]