కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 224 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో మినహా అన్నిచోట్ల ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మే 13న వెలువడుతాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి.
దేశంలో ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు జరిగినా ముందుగా ప్రజల నాడిని తెలిపేవే.. ఎగ్జిట్ పోల్స్. ఇవి వాస్తవ ఫలితాలు కానప్పటికీ.. ప్రజల అభిప్రాయాలను సేకరించి వీటిని ప్రటకటిస్తారు కనుక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై అందరికీ ఆసక్తి ఎక్కువ. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. ఆ వివరాలు..