ఎస్ఆర్పీఎఫ్ రిక్రూట్ మెంట్ లో భాగంగా జరుగుతున్న పరీక్షలో కొందరు అభ్యర్ధులు మాస్ కాపీయింగ్ కు పాల్పడ్డారు. వారు చేస్తున్న హైటెక్ మోసానికి అధికారులు నివ్వెరపోయారు. నింధితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఓ మహిళా కానిస్టేబుల్ చేసిన పనికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె చేసిన మంచి పనికి అందరూ హ్యాట్సాఫ్ చెప్తూ ప్రశంసిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.