ఇంట్లోకి ఏది ఉన్నా లేకపోయినా కొన్ని ఎలక్ట్రానిక్స్ మాత్రం తప్పకుండా ఉండాలి. టీవీ, ఫ్యాన్, మిక్సీ, కూలర్ వంటివి కచ్చితంగా ఉండాలి అని భావిస్తుంటారు. కానీ, వాటిని విడి సమయాల్లో కొనుగోలు చేస్తే కాస్త ఖరీదుగానే ఉంటాయి. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ పై 60 శాతం వరకు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి.
చైనాకు ఊహించని షాక్ తగిలింది. వివరాల్లోకి వెళ్తే చైనాలో డిస్ ప్లే తయారీ ప్లాంట్ ను నిర్మించాలని ప్రముఖ సంస్థ శాంసంగ్ నిర్ణయించింది. అయితే, ఆ ప్లాంట్ ను ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకు తరలించాలని రీసెంట్ గా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో శాంసంగ్ సీఈవో కెన్ కాంగ్ నేతృత్వంలోని బృందం భేటీ అయింది. 1996లో నోయిడాలో శాంసంగ్ తమ ఫ్యాక్టరీని ప్రారంభించింది. ప్రస్తుతం అక్కడ గెలాక్సీ ఎస్9, ఎస్9+, […]