ఈ మద్య వెండితెర, బుల్లితెర ఇండస్ట్రీలో తీవ్ర విషాదాలు నెలకొంటున్నాయి. పలువురు నటీనటులు, ఇతర సాంకేతిక రంగానికి చెందిన ప్రముఖులు వరుసగా కన్నుమూస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. వాటి ద్వారా దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మందికి లబ్ధి చేకూరుతోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని పరిచయం చేయనుంది. దీని ద్వారా 8 లక్షల మందికి ఉచితంగా సెటాప్ బాక్సులు అందించనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి బుధవారం కేంద్రం అనుమతులు జారీ చేసింది. ఈ స్కీమ్ ద్వారా దూరదర్శన్, ఆలిండియా రేడియో అభివృద్ధి కొనసాగుతుందని చెబుతున్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. […]
ఈ మద్య సినీ ఇండస్ట్రీని విషాదాలు వెంటాడుతూ వస్తున్నాయి. సీనీ దిగ్గజ నటులు, దర్శక,నిర్మాతలు వరుసగా కన్నుమూస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో కృష్ణం రాజు మరణ వార్త జీర్ణించుకోకముందే.. సూపర్ స్టార్ కృష్ణ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ విషాదం నుంచి కోలుకోకముందే.. ప్రముఖ దర్శకుడు మదన్ కన్నుమూశాడు. ఇక బాలీవుడ్ ని సైతం కొంత కాలంగా విషాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రముఖ నటి తబస్సుమ్ గోవిల్ కన్నుమూశారు. ఆమె వయసు 78 సంవత్సరాలు. తబస్సుమ్ మరణ వార్త తెలిసిన […]