ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగి ఓ వైపు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ‘మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు’ అయ్యింది ప్రస్తుతం ప్రజల పరిస్థితి. గ్యాస్, పెట్రోల్, డీజిల్, కూరగాయ ధరలు ఓ పక్క మండిపోతుంటే.. ఇవి చాలదు అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారం ప్రజలపై మోపనుంది. విద్యుత్ వినియోగదారులపై ఇక నుంచి భారం పడనుంది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను తాజాగా జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి( ERC)బుధవారం […]