తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్లపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వారికి ఆసరా పింఛన్ పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఆసరా పింఛన్ లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పాలన అందిస్తోన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధి కోసం.. వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చడం కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అంతేకాక.. సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు నేరుగా అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటూ.. దేశంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు సీఎం జగన్. ఈ క్రమంలో తాజాగా మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు సీఎం జగన్. […]