కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే వ్యవస్థలో అతి ప్రధానమైనది రైల్వేశాఖ. వీటి ద్వారా నిత్యం లక్షలాది మంది తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అంతేకాక టికెట్ ధరలు తక్కువగా ఉండటంతో రైళ్లలో ప్రయాణించేందకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే సమయంలో వివిధ కేటగిరిలకు చెందిన ప్రయాణికులను దృష్టి పెట్టుకుని రైల్వేశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా లోయర్ బెర్త్ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
అంగవైకల్యం శాపం అన్న భావనను వీడి మనోధైర్యమే బాసటగా కొంతమంది విజయశిఖరాలను అధిరోహిస్తున్నారు. సాధారణంగా అన్ని అవయవాలు సరిగా ఉండి అత్తెసరు మార్కులతో పాస్ అయితే చాలు అనుకునేవారు ఎంతో మంద ఉంటారు. కానీ దృష్టి లోపం ఉన్నా అందరి దృష్టీ తనపై ఉండేలా సత్తా చాటింది ఓ అమ్మాయి. కృషీ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవొచ్చు అని నిరూపించింది. కేరళలోని కొచ్చికి చెందిన 19 ఏళ్ల హన్నా అలిస్ సైమన్ CBSE 12వ బోర్డు పరీక్షల్లో […]