కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార పార్టీ బీజెపీ చందన సీమలోని ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. స్టార్ నటులు కిచ్చా సుదీప్, దర్శన్లు బుధవారం బీజెపీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో కిచ్చా సుదీప్..
ఉత్తర భారతంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయం తలుపులు సోమవారం (నేటి ఉదయం) తెరుచుకున్నాయి. గతేడాది నవంబర్ 16న ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నెల 14న స్వామివారి విగ్రహాన్ని ఉఖిమత్ ఓంకారేశ్వర్ నుంచి ఆలయానికి తీసుకువచ్చారు. రుద్రప్రయాగ్లోని ఆలయం పునః ప్రారంభం సందర్భంగా సుమారు 11 క్వింటాళ్ల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. కరోనా కారణంగా, భక్తులు గత సంవత్సరంలో లానే ఈసారి కూడా కేదారనాధుడిని నేరుగా చూసే అవకాశం లేదు. ఆన్లైన్లో మాత్రమే […]
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విస్తరించి ఉన్న హిమాలయాల్లో ‘త్రిశూల్’ పర్వతం భారతదేశంలోని ఎత్తైన పర్వతాల్లో ఒకటి. 5 వేల మీటర్ల ఎత్తులో ఉండే రూప్కుండ్ సరస్సులో మొదటిసారిగా 1956లో 500 అస్థిపంజరాలను గుర్తించారు. 2005 నుంచి సీసీఎంబీ సంస్థ తన పరిశోధనలు ప్రారంభించింది. సీసీఎంబీ మాజీ డైరెక్టర్ లాల్జీసింగ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఆధారాల కోసం అన్వేషణ ప్రారంభించారు. సుదీర్ఘ పరిశోధనల తర్వాత తుది నివేదిక బయటపెట్టారు. అయితే ఇటీవల లాల్జీ సింగ్ మరణించగా అతడి బృందం అంతర్జాతీయ […]