ఈ రోజుల్లో భూముల కోసం ఎన్నో గొడవలు, కొట్లాటలు జరుతున్నాయి. అయితే ఊరి బాగు కోసం బడి కొరకు తనకున్న భూమిలో కొంత భాగాన్ని సర్కార్కి దానంగా ఇచ్చాడు ఓ నిరుపేద రైతు. పిల్లలు చదువుకునేందుకు బడి కట్టడానికి ఓ పేద రైతు గవర్నమెంట్కే తన భూమిన దానం చేసిన కలియుగ కర్ణుడు. అతని పేరు శుభోద్ యాదవ్.. బీహార్ కు చెందిన ఆ యువకుని గురించి తెలుసుకుందాం..
ఈ మద్య కొంతమంది గురువులు డబ్బుకు కక్కుర్తి పడి పరీక్షా పేపర్లు లీక్ చేయడం.. మాస్ కాపీయింగ్ ని ప్రోత్సహించడం లాంటివి చేస్తున్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్ తీర్చిదిద్దే స్థానంలో ఉన్న ఉపాధ్యాయులే ఇలాంటి పనులు చేయడం వల్లో కష్టపడి చదివే విద్యార్థులు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు.