గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. జోరు వానలు, వరదల నేపథ్యంలో వైరల్ జ్వరాలు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, విష జ్వరాలు విజృంభించాయి. కొన్ని రోజుల క్రితం ఏ ఇంట చూసినా జ్వరపీడితులే. ఆస్పత్రులన్ని రోగులతో కిటకిటలాడాయి. డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక డెంగ్యూ బారిన పడి పరిస్థితి విషమంగా మారితే.. ప్లేట్లేట్స్ ఎక్కించడం సాధారణంగా జరుగుతుంది. […]
న్యూ ఢిల్లీ- భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైదులు తెలిపారు. వారం రోజుల క్రితం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ఎయిమ్స్ లో చేర్పించిన టైంలో మన్మోహన్ సింగ్ జ్వరం, నీరసంతో బాధపడుతుండడంతో డాక్టర్లు చికిత్స అందిస్తూవస్తున్నారు. ఐతే తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో మన్మోహన్ సింగ్ డెంగ్యూతో బాధపడుతున్నట్టు నిర్ధారణ అయిందని వైద్యులు తెలపారు. […]