ప్రకాశం జిల్లా దర్శిలో ఘోర ప్రమాదం జరిగింది. దర్శి దగ్గర అదుపుతప్పి సాగర్ కెనాల్ లోకి పెళ్లి బృందం బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.
ప్రకాశం జిల్లాలోని దర్శి పట్టణంలో.. ఓ షాపింగ్ మాల్లో జరిగిన అగ్నిప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురైనారు. ఫైర్ సిబ్బందికి సమాచారం చేరవేయడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.