కార్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రానున్న ప్రతి కారులో 6 ఎయిర్ బ్యాగులు ఉండాలాల కేంద్రం కఠిన నిబంధనను అమలులోకి తీసుక రానుంది. అక్టోబర్ ఒకటి నుంచి ఈ నిబంధనను అమలులోకి తీసుకురానుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ఓ కీలక ప్రకటన చేశారు. కార్ల వేరియంట్లు, ధరలతో ఏమాత్రం సంబంధం లేకుండా […]
ఇటీవల టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈయన మరణంతో రోడ్డు భద్రత, దానికి సంబంధించిన చట్టాలను కఠినంగా అమలు చేయాలని చర్చలు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం ఉన్న రోడ్డు రవాణా నిబంధనల ప్రకారం.. కారు ముందు సీట్లో కూర్చున్న వారు మాత్రమే సీటు బెల్టు ధరిస్తున్నారు. వెనక ఉన్న వారు సీటు బెల్టు పెట్టుకోకపోయినా పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు వెనక ఉన్న వారు ఖచ్చితంగా సీటు […]
టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ కన్ను మూశారు. ముంబై సమీపంలోని పల్ఘర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ మృతి చెందారు. అహ్మదాబాద్ నుంచి ముంబై కారులో వెళ్తుండగా డివైడర్ ను ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని పల్ఘర్ పోలీసులు హాస్పిటల్ కి తరలించారు. షాపూంజి, […]