గత కొంతకాలంగా భాషా పరమైన వివాదాలు తమిళనాట తీవ్ర స్థాయిలో చెలరేగుతున్నాయి. హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తుందని కేంద్రంపై తమిళనాడు సర్కార్ మండిపడుతుంది. తమ ఇష్టానికి అనుగుణంగా హిందీ లో పేర్లు మార్చడం.. తమ మాతృ భాషను అవమానించినట్లు అని తమిళనాడు సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
కరోనా రెండో వేవ్ విజృంభిస్తోన్న తరుణంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై దృష్టిపెడుతున్నారు. ఇందుకు రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు తగిన చర్యలు పాటిస్తున్నారు. పెద్దవారి మాదిరిగా చిన్నపిల్లలకు వైరస్, సూక్ష్మజీవులపై పెద్దగా అవగాహన ఉండదు. ఫలితంగా పిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారిలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. అన్ని రకాల పోషకాలు ఉండే సమతూలాహారాన్ని ఇవ్వాలి. సంపూర్ణ పోషకాలుండే ఆహారాల జాబితాలో గుడ్డు ముందు వరుసలో ఉంటుంది. […]