దేశంలో రోజురోజుకి కరోనా మహమ్మారి కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో 15-18 ఏళ్ల వయస్సు ఉన్నవారికి జనవరి 3 నుండి వాక్సినేషన్ ప్రారంభిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. అదేవిధంగా హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లతో పాటు 60 ఏళ్లు పైబడిన వారికి మూడో డోస్(బూస్టర్ డోస్) వేయాలని మూడో డోస్ టీకాపై సమావేశమైన నిపుణుల బృందం ఆదేశాలు జారీ […]
విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారు కచ్చితంగా కరోనా కోసం ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సిందేనని దాదాపు అన్ని దేశాలూ నిబంధనలు విధించాయి. ఈ క్రమంలో ఈ టెస్టు ఫలితాన్ని కొవిన్ యాప్కు జత చేయాలని భారత ప్రభుత్వం ఆలోచన చేయడం ఊరటనిచ్చే అంశం. విదేశీ ప్రయాణానికి వెళ్లే వారు 72 నుంచి 96 గంటలలోపు RT-PCR టెస్ట్ చేయించుకోవాలన్నది నిబంధన. అయినా ఇలా కొవిన్ యాప్ను వ్యాక్సిన్ పాస్పోర్టుగా విదేశాలు అంగీకరిస్తాయా అన్నది ప్రశ్న. అయితే దీనిపై వివిధ […]