హైదరాబాద్- కరోనా చికిత్స విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాకు సంబంధించిన వివిధ రకాల వ్యాధుల్ని ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో చేరుస్తూ కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మొదటి దశలో కరోనా చికిత్సకు ఆరోగ్యశ్రీ ద్వార కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే అందిస్తారు. రెండో దశలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనాకు ఆరోగ్యశ్రీ ద్వార చికిత్స అందించనున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ […]
హెల్త్ డెస్క్- కరోనా మహమ్మారి మానవాళిని పట్టి పీడిస్తోంది. ప్రధానంగా భారత్ లో కరోనా సెకండ్ వేవ్ దాహానంలా వ్యాపిస్తోంది. దీంతో దేశంలో జనజీవనం అస్థవ్యస్తం అవుతోంది. కరోనా కటట్డికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నా.. అందరికి ఇప్పట్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేలా కనిపించడం లేదు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కు మందును కనుక్కునే విషయంలో చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇటివంటి సమయంలో రోచ్ ఇండియా, సిప్లా సంపెనీలు ఓ శుభవార్త చెప్పాయి. […]